BREAKING NEWS
latest updates
ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయండి –బండి శివకుమార్
•గాంధీభవన్లో ఈ నెల 11న తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంసిద్దిపేట,మార్చి9(మనప్రజాప్రతినిధి):సిద్దిపేట జిల్లాలో జరిగిన ఆదివాసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఆదివాసి ఇంచార్జి బండి శివకుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఆదివాసి...
telangana
ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయండి –బండి శివకుమార్
•గాంధీభవన్లో ఈ నెల 11న తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంసిద్దిపేట,మార్చి9(మనప్రజాప్రతినిధి):సిద్దిపేట జిల్లాలో జరిగిన ఆదివాసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఆదివాసి ఇంచార్జి బండి శివకుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఆదివాసి...
ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలు
•జిల్లా కలెక్టర్కు కోలనూర్ గ్రామస్థుల ఫిర్యాదుమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,మార్చి9రాజన్న సిరిసిల్ల జిల్లా మండలంలోని కోలనూర్ గ్రామంలో గతంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల విషయంలో భారీ అక్రమాలు జరిగాయని గ్రామస్థులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం...
andhra pradesh
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంను ప్రారంభించిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి, ఫిబ్రవరి26శ్రీకాళహస్తి నియోజకవర్గం లో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంను ప్రారంభించిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు...
సైబర్ మోసాలపై కఠిన చర్యలు-మహిళల రక్షణకు ప్రాధాన్యం:ఎస్పీఎల్.సుబ్బరాయుడు
•ఎర్పేడు పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత గ్రామ అవగాహన సదస్సులుమనప్రజాప్రతినిధి,ఏర్పేడుమండలం,ఫిబ్రవరి22:జిల్లాలో మహిళల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, సైబర్ నేరాలు మరియు డిజిటల్ మోసాలపై ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నా మని ఎల్. సుబ్బరాయుడు...
national
ఉత్తర ద్వారం విశేషతతో ఘనంగా వైకుంఠ ఏకాదశి
మనప్రజాప్రతినిధి//తెలంగాణ-ఆంధ్రప్రదేశ్.డిసెంబర్ 30వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం విశేషతహిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినమైన వైకుంఠ ఏకాదశిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీమహావిష్ణువు ఉత్తర...
bussiness
తలపా దామోదరం రెడ్డి చేతుల మీదుగా కుషాల్ జ్యువెలరీ షోరూం ఘనంగా ప్రారంభం
ప్రజా ప్రతినిధి – శ్రీకాళహస్తిశ్రీకాళహస్తి పట్టణంలో ఆధునిక డిజైన్లతో, అన్ని రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచుతూ నూతనంగా ఏర్పాటు చేసిన కుషాల్ జ్యువెలరీ షోరూంను బుధవారం ప్రముఖ నేత తలపా దామోదరం రెడ్డి...
- Advertisement -ads
cinema
life style
నైతిక నాయకత్వానికి భారత సేన సంకల్పం
దక్షిణ కమాండ్లో క్రమశిక్షణ–జాగ్రత్తలపై సెమినార్ సేనా మౌలిక సిద్దాంతాల్లో క్రమశిక్షణ ప్రాముఖ్యతపారదర్శకత, సమర్థతకు జాగ్రత్తల వ్యవస్థ బలోపేతంఆర్మీ హెడ్క్వార్టర్స్–సీబీఐ నిపుణుల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ.పుణే, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):దక్షిణ కమాండ్ ప్రధాన కార్యాలయం...
వ్యాధులకు కారణం అవుతున్న టీ, బిస్కెట్..
మనప్రజాప్రతినిధి//తెలంగాణ..ఉదయం అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరు టీ తాగుతుంటారు. తెల్లవారు జామునే టీ తాగనిదే కొందరికి ఆ రోజే గడవనట్లే అనిపిస్తుంది అంటుంటారు.అంటే అంత ఇష్టంగా టీ తాగుతారు. అయితే టీలో బిస్కెట్...
కుప్పంలో ‘1.5 మ్యాటర్స్’ క్లైమేట్ యాక్షన్ ఉద్యమానికి నాంది
యువత కోసం 1M1B గ్రీన్ ఇంటర్న్షిప్ ప్రకటించిన భువనేశ్వరిస్థిరమైన అభివృద్ధి, సాంకేతిక నైపుణ్యాలకు ప్రోత్సాహంయువత భవిష్యత్తు నిర్మాణంలో కీలక అవకాశాలుకుప్పం, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన సంస్థ వన్ మిలియన్...
విక్సిత్ భారత్ లక్ష్యానికి సివిల్ సర్వెంట్లు కీలకం
- పాలసముద్రం NACINలో ఉపరాష్ట్రపతి సందేశం- కొత్త సాంకేతికతలు, నిరంతర అధ్యయనం అనివార్యం- జట్టు పని, అంతిమ దశ సేవల అందుబాటు పై ప్రత్యేక హితవుపాలసముద్రం, 23 నవంబర్ (మనప్రజాప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లోని పాలసముద్రంలో...
ప్రతిభను గుర్తించుకునే రోజు, ప్రతి మనిషిలో దాగి ఉన్న సామర్థ్యానికి వేడుక
- స్వీయ గుర్తింపు అవసరం పెరుగుతున్న యుగం- ప్రతిభ అంటే పరీక్షల మార్కులు మాత్రమే కాదు- సమాజం అంగీకారం కాక ముందే, మనమే మనల్ని అంగీకరించాలిడెస్క్, 23 నవంబర్ 2025 (మనప్రజాప్రతినిధి):ప్రపంచం వేగంగా...
- Advertisement -ads
