BREAKING NEWS
Loading News...
latest updates
మూగజీవి ప్రాణం తీసిన విద్యుత్ నిర్లక్ష్యం..!
"దౌల్తాబాద్ ఏఈనా..? లైన్మెన్దా..? బాధ్యత ఎవరిది?"సూరంపల్లి నర్సరీలో ప్రమాదకర విద్యుత్ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులుదౌల్తాబాద్,సెప్టెంబర్03(మనప్రజాప్రతినిధి):సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలోని నర్సరీ ప్రాంతంలో విద్యుత్ షాక్కు గురై...
telangana
మూగజీవి ప్రాణం తీసిన విద్యుత్ నిర్లక్ష్యం..!
"దౌల్తాబాద్ ఏఈనా..? లైన్మెన్దా..? బాధ్యత ఎవరిది?"సూరంపల్లి నర్సరీలో ప్రమాదకర విద్యుత్ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులుదౌల్తాబాద్,సెప్టెంబర్03(మనప్రజాప్రతినిధి):సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలోని నర్సరీ ప్రాంతంలో విద్యుత్ షాక్కు గురై...
రాజీవ్ రహదారిపై 12 ఏళ్ల సేవకు సలాం..ఆర్పిఓ రమేష్కు ఘన వీడ్కోలు
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.సెప్టెంబర్1°విధి నిర్వహణలో అంకితభావం.. ఆత్మీయంగా సన్మానించిన టోల్ ప్లాజా సిబ్బంది°ప్రజలు, పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందిన రమేష్°12 ఏళ్లకు పైగా రాజీవ్ రహదారిపై రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్గా సేవలు.దుద్దెడ:రాజీవ్ రహదారిపై దుద్దెడ...
andhra pradesh
టిడిపి జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి కి రాఖీ కట్టిన నెమలిదిన్నె తులసమ్మ..
మనప్రజాప్రతినిధి, ఆగస్టు 28, కడప జిల్లా. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కృతిని కడప నగరానికి చెందిన నెమలి దీన్నే తులసమ్మ టిడిపి జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి నివాసానికి విచ్చేసి ఆయనకు ప్రేమపూర్వకంగా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా తులసమ్మ శ్రీనివాసరెడ్డి స్వీట్ తినిపించి, పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనని ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.శ్రీనివాస్ రెడ్డి ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ సోదరీ సమానులైన మహిళలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ వేడుక..
“రాఖీ ఓ దారం కాదు.. జీవితాంతం తోడుగా నిలిచే ఆత్మీయ బంధానికి ప్రతీక.”"రాఖీ దారంలో.. అనురాగ బంధంలో రాఖీ పౌర్ణమి."రక్షణకు ప్రతీకగా రాఖీ-ప్రేమానురాగాలను పంచే పవిత్ర పండుగరిపోర్టర్ అంజి.మనప్రజాప్రతినిధి//ఆగస్టు28అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, సోదర సోదరీమణుల...
national
హిమాలయాన్ని కుదిపేసిన నేపాల్ మహావిపత్తు
- 168 మందికి పైగా మృతి.. వేలాది మంది గల్లంతు- హిమనదం కూలిపోవడంతో విరుచుకుపడ్డ జలప్రళయం- కైలాస్ యాత్రికులు, విదేశీ పర్యాటకుల ఆచూకీ కోసం గాలింపు- మరో వరద ముప్పుపై అధికారుల హెచ్చరికఖాట్మండు,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి):...
bussiness
టాప్ క్రెడిట్ కార్డ్స్ : ఏది మీ అవసరానికి బెస్ట్?
న్యూఢిల్లీ ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): క్రెడిట్ కార్డును ఎంచుకునేటప్పుడు మన ఖర్చుల విధానం, లభించే రివార్డులు, క్యాష్బ్యాక్, లాంజ్ యాక్సెస్, వార్షిక ఫీజు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వివిధ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ప్రముఖంగా...
- Advertisement -
cinema
life style
దక్షిణ మండలి సమావేశానికి భట్టి హాజరు
"మహాబలిపురంలో 31వ సమావేశం నిర్వహణఅమిత్ షా అధ్యక్షతన కీలక భేటీదక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై చర్చసమన్వయ సహకారానికి తెలంగాణ మద్దతుమహాబలిపురం,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): తమిళనాడులోని మహాబలిపురంలో నిర్వహించిన 31వ దక్షిణ మండలి సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి...
పట్టుదలతోనే విజయాల సాధన
యువతకు స్ఫూర్తినిచ్చే ప్రత్యేక దినంలక్ష్యసాధనకు ఆత్మవిశ్వాసమే బలంఎప్పటికీ లొంగిపోవద్దనే సందేశంఆగస్టు17(మనప్రజాప్రతినిధి)జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లు, అపజయాలు మనిషిని బలహీనపరచడానికి కాదు, మరింత దృఢంగా మార్చడానికి వస్తాయని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు...
అంతర్జాతీయ న్యాయమే మానవాళి రక్షణకు మార్గం
చట్టం ముందు అందరూ సమానులేయుద్ధ నేరాలకు ప్రపంచం కలిసి అడ్డుకట్ట వేయాలిశాంతి, న్యాయం, మానవ హక్కులే నాగరిక సమాజానికి పునాదిజూలై 16 (మనప్రజాప్రతినిధి):ప్రపంచంలో శాంతి, భద్రత, మానవ హక్కుల పరిరక్షణ గురించి...
మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన శీనన్న.
మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల,మే21సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండలం లాల్ లక్ష్మి పురం గ్రామంలో గత వారం రోజుల క్రితం విషాద ఘటన చోటు చేసుకుంది గ్రామ ఉపసర్పంచ్ ధనమ్మ భర్త సంజీవ మరణం ...
నైతిక నాయకత్వానికి భారత సేన సంకల్పం
దక్షిణ కమాండ్లో క్రమశిక్షణ–జాగ్రత్తలపై సెమినార్ సేనా మౌలిక సిద్దాంతాల్లో క్రమశిక్షణ ప్రాముఖ్యతపారదర్శకత, సమర్థతకు జాగ్రత్తల వ్యవస్థ బలోపేతంఆర్మీ హెడ్క్వార్టర్స్–సీబీఐ నిపుణుల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ.పుణే, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):దక్షిణ కమాండ్ ప్రధాన కార్యాలయం...
- Advertisement -


